Coronavirus: భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

5,233 New Corona Cases in India | Corona Update
x

Coronavirus: భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

Highlights

Coronavirus: 24 గంటల్లో కొత్తగా 5,233 కరోనా కేసులు, 7 మరణాలు

Coronavirus: భారత్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ తాజాగా 5వేల, 233 కరోనా కేసులు నమోదయ్యాయి, గడిచిన 24 గంటల్లో 7 మరణాలు సంభవించాయి. 3వేల 345 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్‌లో 28,857 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories