మహేశ్ సరసన నటించిన హీరోయిన్‌ను గుర్తుపట్టారా?

మహేశ్ సరసన నటించిన హీరోయిన్‌ను గుర్తుపట్టారా?
x
రక్షిత
Highlights

ఈ హీరోయిన్ గుర్తుపట్టారా ఒప్పుడు టాలీవుడ్‌లో అగ్రకథానాయకుల సరసన నటించారు.

ఈ హీరోయిన్ గుర్తుపట్టారా ఒప్పుడు టాలీవుడ్‌లో అగ్రకథానాయకుల సరసన నటించారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, నాగార్జున, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు. ఇంకా గుర్తు పట్ట లేదా? మాస్ మహారాజా రవితేజను ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చిన సినిమా ఇడియట్, పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నటించిన కన్నడ బ్యూటీ రక్షిత. ఇడియట్ సినిమాతో రక్షిత కూడా తెలుగు తెరకు పరిచయం అయ్యారు.

రక్షిత తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత అగ్రహీరోల సరసన వరుసపెట్టి సినిమాలు చెసింది. అయితే కెరీర్ మంచి పిక్స

లో దూసుకుపోతున్న సమయంలో వివాహం చేసుకున్నారు. కన్నడ దర్శకుడు ప్రేమ్‌తో 2007లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత రక్షత సినిమాలు చేయలేదు. పలు కన్నడ టీవీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరించారు. అయితే, అప్పుడు 'ఇడియట్' చిత్రంలో రక్షితను చూసినవాళ్లు ఇప్పుడు చూస్తే షాక్‌కు గురికాక తప్పదు. తాజాగా, రక్షిత ఫొటో ఒకటి బయటికి వచ్చింది. వాలంటైన్స్ డే సందర్బంగా జరిగిన ఒక కార్యక్రమంలో తీసిన ఫొటోలా అనిపిస్తోంది. ఈ ఫొటోలో భర్త ప్రేమ్ నుంచి రక్షిత లవ్ బెలూన్‌ను తీసుకుంటున్నారు. ఈ ఫొటోలో రక్షితను చూస్తే ప్రేక్షకులు అశ్యర్యపోవాల్సిందే. ఎందుకంటే రక్షిత అంత లావుగా ఉన్నారు .

ఎందుకంటే రక్షిత అస్సలు ఊహించని విధంగా మారిపోయారు. చాలా మంది హీరోయిన్లు హీరో సైజ్ మెయింటెన్ చేయాలని చూస్తున్నారు. స్లీమ్ గాఫిట్ గా ఉండాలని చూస్తున్నారు. కానీ, రక్షిత హీరోయిన్‌గా ఉన్నప్పుడు మంచి స్ట్రక్చర్ మెయింటెయిన్ చేసి.. ఇప్పుడు బాగా లావెక్కారు. అప్పట్లో హీరోయిన్‌లుగా చేసిన వారు రీఎంట్రీలో అక్కలుగా, అత్తలు, వదినలు పాత్రలు చెస్తున్నారు. కానీ తాను ఏవిధంగానూ మళ్లీ వెండితెరపై కనిపించనని అప్పట్లోనే రక్షిత స్పష్టం చేశారు. దీంతో శరీరం బరువు పెరుగుతున్నా పట్టించుకోవడం మానేశారేమో.'

Show Full Article
Print Article
More On
Next Story
More Stories