Sherlyn Chopra: నటి షెర్లిన్ చోప్రాపై పరువు నష్టం దావా

Shilpa Shetty And Raj Kundra Filed 50 Crore Defamation Case Against Sherlyn Chopra
x

షర్లిన్ చోప్రా పై పరువు నష్టం దావా వేసిన రాజ్ కుంద్రా దంపతులు (ఫైల్ ఇమేజ్)

Highlights

Sherlyn Chopra: రూ.50 కోట్ల పరువు నష్టం దావా వేసిన శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా దంపతులు

Sherlyn Chopra: ప్రముఖ మోడల్, నటి షెర్లిన్ చోప్రాపై శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా దంపతులు పరువు నష్టం దావా వేశారు. రాజ్‌కుంద్రాపై షెర్లీ చేసిన ఆరోపణలు నిరాధారమన్నారు. రాజ్‌కుంద్రా తనని బెదిరించి తనపై అశ్లీల చిత్రాలను చిత్రాలను తెరకెక్కించినట్లు నటి షెర్లిన్ చోప్రా ఆరోపించింది. లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు, మోసం చేశారంటూ అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయమని పోలీసులను షెర్లిన్ కోరింది. అయితే షెర్లిన్ ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేసిన శిల్పా దంపతులు 50 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories