అయ్యో సాయిపల్లవిని ఎవరు గుర్తుపట్టలేదు ... వీడియో వైరల్

అయ్యో సాయిపల్లవిని ఎవరు గుర్తుపట్టలేదు ... వీడియో వైరల్
x
Highlights

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల బస్ స్టాప్ లో ఓ హోటల్ లో సాయి పల్లవి బస్సెక్కే సన్నివేశాలను చిత్రీకరించారు .

సినీ హీరోలు, హీరోయిన్స్ బయటకనిపిస్తే జనాలు ఎగబడడం మనం ఇప్పటివరకు చాలా చూసి ఉంటాం. కానీ హీరోయిన్ సాయిపల్లవిని బస్టాండ్ లో కూర్చుంటే మాత్రం ఎవరు గుర్తుపట్టలేదు . ప్రస్తుతం సాయిపల్లవి వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాటపర్వం అనే సినిమాలో నటిస్తుంది. ఇందులో రాణా హీరోగా నటిస్తున్నాడు. అయితే సినిమా షూటింగ్ లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల బస్ స్టాప్ లో ఓ హోటల్ లో సాయి పల్లవి బస్సెక్కే సన్నివేశాలను చిత్రీకరించారు . ఓ సాధారణ ప్రయాణికురాలు లాగే సాయి పల్లవి బస్సు కోసం ఎదురు చూసి వెళ్ళిపోయింది . దీనిని కొందరు గమనించి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం వైరల్ గా మారింది .


Show Full Article
Print Article
More On
Next Story
More Stories