వివాదాస్పదంగా నయనతార సరోగసి వ్యవహారం.. ప్రభుత్వం నోటీసులు..

Nayanthara and her husband Vignesh Shivan have finally become parents after Surrogacy
x

వివాదాస్పదంగా నయనతార సరోగసి వ్యవహారం.. ప్రభుత్వం నోటీసులు.. 

Highlights

Nayanthara Surrogacy: తమకు పిల్లలు ఎలా పుట్టారన్నదానిపై క్లారిటీ ఇవ్వని నయన్ దంపతులు

Nayanthara Surrogacy: నయనతార, విఘ్నేష్ శివన్ సరోగసి వ్యవహారంపై దుమారం రేగుతోంది. తమకు ఇద్దరు మగపిల్లలు పుట్టారంటూ నిన్న సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేయడంతో వ్యవహారం వివాదంగా మారింది. వివాహమై 4 నెలల నిండేలోపే పిల్లలు పుట్టడంతో వారు సరోగసిని ఆశ్రయించారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై అటు నయన్ కానీ, ఇటు విఘ్నేష్ కానీ ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దీంతో తమిళనాడు ఆరోగ్యశాఖ ఈ విషయంపై స్పందించింది. నయన్ సరోగసి వివరాలు అందజేయాలని ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశించారు. వాస్తవానికి ఈ యేడాది నుంచి మనదేశంలో సరోగసిని బ్యాన్ చేశారు. బిడ్డలు పుట్టే అవకాశం లేని సమయంలోనే ఈ సాంకేతికతను ఉపయోగించుకోవాలని అదీ వైద్యుల పర్యవేక్షణలో జరగాలని కోర్టు ఆదేశాలున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories