మహేష్‌ "సరిలేరు నీకెవ్వరు" దసరా పోస్టర్ విడుదల

మహేష్‌  సరిలేరు నీకెవ్వరు దసరా  పోస్టర్  విడుదల
x
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్‌ బాబు, రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం "సరిలేరు నీకెవ్వరు" షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్‌ బాబు, రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం "సరిలేరు నీకెవ్వరు" షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే దీనికి సంబంధించిన తాజా పోస్టర్ ను విడుదల చేశారు. కాగా.. ఆ పోస్టర్లో కర్నూలు కొండారెడ్డి బురుజు కనిపింస్తుంది. మరోవైపు ఆర్మీ ఫ్యాంటు ధరించి క్యాజువల్ ష్టర్ వేసుకుని చేతిలో గొడ్డలితో మహేష్ రౌద్రం చూపిస్తున్నాడు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. లేడి అమితాబ్ గా పేరు పొందిన సీనియర్ నటి విజయశాంతి ఓ కీలక పాత్రలో నటించనున్నారు. కాగా, దసరా పండుగ పురష్కరించుకొని మహేశ్ బాబు ఫ్యాన్స్ కోసం 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు సంబంధించి స్పెషల్ పోష్టర్ రిలీజ్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories