దేవదాస్ కనకాల పార్ధీవ దేహానికి పలువురు నివాళులు

దేవదాస్ కనకాల పార్ధీవ దేహానికి పలువురు నివాళులు
x
Highlights

అనారోగ్యంతో నిన్న మృతి చెందిన దర్శకుడు, నటుడు దేవదాస్ కనకాలకు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్‌తో పాటు గాయకుడు ఎస్పీ...

అనారోగ్యంతో నిన్న మృతి చెందిన దర్శకుడు, నటుడు దేవదాస్ కనకాలకు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్‌తో పాటు గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం పార్థీవ దేహం దగ్గర నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేవదాస్ కనకాలతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు మహా ప్రస్ధానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ‌్యులు తెలియజేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories