మైత్రి మూవీ మేకర్స్ వారికి విరుద్ధంగా ఫిర్యాదు

మైత్రి మూవీ మేకర్స్ వారికి విరుద్ధంగా ఫిర్యాదు
*మైత్రి మూవీ మేకర్స్ వారికి విరుద్ధంగా ఫిర్యాదు
Mythri Movie Makers: ప్రముఖ నిర్మాణ సంస్థలు అయిన మైత్రి మూవీ మేకర్స్ మరియు శ్రేయాస్ మీడియా గ్రూప్ ల పై పోలీసు కేసు నమోదయ్యింది. వివరాల్లోకి వెళితే జూన్ 9వ తేదీన శిల్పకళావేదికలో నాని హీరోగా నటించిన "అంటే సుందరానికి" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య అతిథిగా విచ్చేశారు.
దీంతో చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ ఈవెంట్ కి తరలివచ్చారు. అయితే మైత్రి మూవీ మేకర్స్ మరియు షో హోస్ట్ చేసిన శ్రేయాస్ మీడియా వారు ఎక్కడా కూడా కరోనా నిబంధనలను పాటించలేదు.ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి ఈ విషయమై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర నుంచి నిర్వాహకులకు ఎలాంటి అనుమతి లభించలేదని పోలీసులు కూడా తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ రెండు జరిగిన మరుసటి రోజున దరఖాస్తు కమిషనర్ టేబుల్ వద్దకు చేరిందని తెలుస్తోంది. ఇక ఇలాంటి ఈవెంట్లు ఏమైనా ఏర్పాటు చేస్తున్నప్పుడు దరఖాస్తుదారులు పర్మిషన్ లెటర్ వంటివి చాలా జాగ్రత్తగా పరిశీలించి బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు పేర్కొన్నారు.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
బిహార్లో కన్నీటి పర్యంతమైన గ్రాడ్యుయేట్ ఛాయ్వాలీ
20 Aug 2022 2:07 AM GMTబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
20 Aug 2022 1:43 AM GMTఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMTChandrababu: ఏపీలో దుర్మార్గపు పాలనను అంతమొందించాలి
20 Aug 2022 1:09 AM GMTముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMT