తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ నటి అనిత

Actress Anitha visited Tirumala Temple
x

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ నటి అనిత

Highlights

Tirumala: బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌తో కలిసి శ్రీవారి దర్శనం

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అటు శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రముఖులు కూడా తరలివచ్చారు. ఇక టాలీవుడ్‌లో ఫేమ్ అయిన నువ్వు నేను మూవీ హీరోయిన్ అనిత శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎక్తా కపూర్‌తో కలిసి ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగ నాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించి, శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories