Tirumala: శ్రీవారి సేవలో సినీ నటుడు శర్వానంద్ దంపతులు

Actor Sharwanand Couple visit In Tirumala Temple
x

Tirumala: శ్రీవారి సేవలో సినీ నటుడు శర్వానంద్ దంపతులు

Highlights

Tirumala: వేకువజామున అభిషేక‌సేవలో పాల్గొని‌ మొక్కులు చెల్లింపు

Tirumala: సినీ నటుడు శర్వానంద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నూతనంగా వివాహం చేసుకున్న శర్వానంద్ దంపతులు వేకువజామున స్వామి వారి అభిషేక‌ సేవలో పాల్గొని‌ మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories