Live Updates: ఈరోజు (సెప్టెంబర్-19) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 19 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | విదియ: మ.12-34వరకు తదుపరి తదియ | హస్తనక్షత్రం ఉ.8-00 వరకు తదుపరి చిత్త | వర్జ్యం: మ.3-26 నుంచి 4-55 వరకు | అమృత ఘడియలు: రా.12-22 నుంచి 1-51 వరకు | దుర్ముహూర్తం: ఉ.5-52 నుంచి 7-28 వరకు | రాహుకాలం: ఉ.9-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-58

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిన్న అంకురార్పణతోహనం లాంచనంగా ప్రారంభం అయ్యాయి.

ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవ వైభవం ప్రారంభం కానుంది.

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Anantapur Updates: మడకశిర నియోజకవర్గ సరిహద్దు కర్ణాటక లోని సమయం లో రోడ్డు ప్రమాదం.
    19 Sep 2020 4:40 AM GMT

    Anantapur Updates: మడకశిర నియోజకవర్గ సరిహద్దు కర్ణాటక లోని సమయం లో రోడ్డు ప్రమాదం.

    అనంతపురం:

    - మడకశిర నియోజకవర్గ సరిహద్దు కర్ణాటక లోని సమయం లో చంద్రబాయి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం.

    - ఆగివున్న లారీని ఢీకొన్న ఇన్నోవా.

    - బెంగళూరు నుంచి పావగడ కు వెళ్తుండగా సంఘటన

    - డ్రైవర్ గుడిబండ మండలం NR రొప్పం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు

    - డ్రైవర్ ,ఒక మహిళ ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి.

    - మృతులు ఇద్దరు పావగొడ చెందిన వారు గా గుర్తింపు

    - క్షతగాత్రులను మాధుగిరి హాస్పిటల్ కి తరలించిన పోలీసులు.

  • Amaravati Updates: కరోనా విజృంభణ నేపథ్యంలో ఏపీలో బార్లు తెరవడం అవసరమా?: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
    19 Sep 2020 4:36 AM GMT

    Amaravati Updates: కరోనా విజృంభణ నేపథ్యంలో ఏపీలో బార్లు తెరవడం అవసరమా?: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

    అమరావతి

    - ఈ ప్రభుత్వం కరోనాపై పోరాడుతున్న వైద్యులను గౌరవించకపోగా వారిపై వేధింపులకు, దాడులకు పాల్పడుతోంది.

    - 6,09,558 కరోనా కేసులు, 5244 మరణాలు సంభవించాయి.

    - ఇప్పటికే వైన్ షాపులకు అనుమతి ఇవ్వడంతో కరోనా వ్యాప్తి పెరిగిపోయి దేశంలో ఏపీ 2వ స్థానానికి చేరింది.

    - ప్రజారోగ్యానికి తిలోదకాలిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆదాయం పెంచుకునేందుకు మార్గాలను మాత్రమే అన్వేషిస్తోంది.

    - అందులో భాగంగానే బార్లకు అనుమతిచ్చి 20 శాతం కోవిడ్ ఫీజు, 10 శాతం ఏఈఆర్టీ విధించింది.

    - పెట్రోల్, డీజిల్ పై లీటర్ కు రు.1 చొప్పున సెస్సు విధించి, ప్రజలపై రు.600 కోట్లు భారం మోపింది.

    - ప్రభుత్వం ఇప్పటివరకు రు.65 వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపింది. 

Print Article
Next Story
More Stories