Live Updates:ఈరోజు (ఆగస్ట్-12) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం, 12 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం అష్టమి(ఉ.07-58 వరకు) తదుపరి నవమి; కృత్తిక నక్షత్రం (రా. 01-16 వరకు) తదుపరి రోహిణి నక్షత్రం, అమృత ఘడియలు (రా.10-39 నుంచి 12-23 వరకు), వర్జ్యం (మ. 12-10 నుంచి 1-55 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-39 నుంచి 12-30 వరకు) రాహుకాలం (మ.12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.5-45 సూర్యాస్తమయం సా.6-25

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 12 Aug 2020 1:41 AM GMT

    అనంతపురం నుంచి ఢిల్లీకి కిసాన్ రైలు.

    అనంతపురం: 

    - నవంబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం.

    - జిల్లా లో ఏటా 50 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన పంటల ఉత్పత్తి.

    - రైతులకు గిట్టుబాటు ధర కలిగే అవకాశం.

                                      -ఎంపీ తలారి రంగయ్య

  • 12 Aug 2020 1:40 AM GMT

    అనంతపురం: జిల్లాలో 1,83,883 మందికి జగనన్న చేయూత.

    జిల్లా వ్యాప్తంగా 45-60 ఏళ్ల మధ్య వయస్సు కల్గిన మహిళల ఎంపిక.

    :నర్సింహారెడ్డి, డిఆర్డీఏ, వెలుగు పీడీ

  • 12 Aug 2020 1:39 AM GMT

    అనంతపురం: ధర్మవరం- పాకాల మధ్య డబుల్ లైన్ నిర్మాణానికి రైల్వే బోర్డ్ ఆమోదం: ఆలోక్ తివారి, డిఆర్ ఎం, గుంతకల్లు.

    ధర్మవరం-పాకాల సెక్షన్ లో 227 కిలో మీటర్ల డబుల్ లైన్ పనులపై రూ.1816 కోట్ల అంచనాతో సర్వే : ఆలోక్ తివారి, డిఆర్ ఎం, గుంతకల్లు.

  • 12 Aug 2020 1:39 AM GMT

    కడప :

    రైల్వేకోడురు మండలం బాలుపల్లె అటవీ ప్రాంతంలొ అటవీశాఖాధికారుల కూంబింగ్

    అక్రమంగా తరలిస్తున్న 10 ఎర్రచందనం దుంగల పట్టివేత...

    ఆరుగురు అరెస్టు

  • స్వర్ణ ప్యాలెస్ ఘటనపై ఈరోజు తుది నివేదికలు సమర్పించనున్న కమిటీలు
    12 Aug 2020 1:37 AM GMT

    స్వర్ణ ప్యాలెస్ ఘటనపై ఈరోజు తుది నివేదికలు సమర్పించనున్న కమిటీలు

    విజయవాడ

    - ఏపీ మొత్తాన్ని ఒక్క కుదుపు కుదిపిన స్వర్ణప్యాలెస్ దుర్ఘటన

    - నేడు తుది నివేదిక సమర్పించనున్న కమిటీలు

    - నిన్న రాత్రికే సిద్ధమైన నివేదికలు

    - స్వర్ణప్యాలెస్ దుర్ఘటనలో విస్తుపోయే నిజాలు

    - నివాస భవనానికి అనుమతులతో హోటల్ నిర్మాణం

    - అగ్ని ప్రమాదాలను నిలువరించే పరికరాలు నిల్

    - పనిచేయని స్మోక్ డిటెక్టర్, సెక్యూరిటీ అలారం, ఎమర్జెన్సీ లైట్లు

    - అత్యవసర మార్గం చెక్కలతో మూసివేసినట్టు గుర్తించిన అధికారులు

    - ఘటన బాధితులలో 26మందికి కోవిడ్ నెగెటివ్

    - రెండుసార్లు కోవిడ్ నెగెటివ్ వచ్చినా, నిమ్ముచేరిందని డిశ్చార్జి నిలపడంతో ఒకరి మరణం

    - తమ నివేదికను జిల్లా కలెక్టర్ ముందుంచిన జిల్లా కమిటీ

    - ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

    - పరారీలో రమేష్ హాస్పిటల్, స్వర్ణప్యాలెస్ యాజమాన్యాలు

  • 12 Aug 2020 1:34 AM GMT

    ఇసుక అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటాం-

    తూర్పుగోదావరి -రాజమండ్రి

    - ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇసుక అక్రమ రవాణాదారులపై 78 కేసులు నమోదు చేశాం

    - 294 మందిని అరెస్టు చేసి 212 వాహనాలు, 32,409 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నాం

    - కొంతమంది స్థానిక నాయకుల అండతో బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని అది శ్రేయస్కరం కాదు

    - రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీ షిమోషీ బాజ్‌పాయ్‌

  • 12 Aug 2020 1:34 AM GMT

    తూర్పుగోదావరి

    - రాజమండ్రి - కొవ్వూరు మధ్య రోడ్డు కం రైలు బ్రిడ్జి పై రాకపోకలకు అనుమతి

    - కరోనా కేసుల విస్తృతి నేపధ్యంలో కొద్దిరోజులుగా నిలిపివేసిన రాకపోకలు పునరుద్దరణ

    - ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అత్యవసరాలకే బయటకు వెళ్ళాలన్న అధికారులు

Print Article
Next Story
More Stories