మరికొన్ని గంటల్లో వైసీపీ లిస్టు

మరికొన్ని గంటల్లో వైసీపీ లిస్టు
x
Highlights

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను ఈ సాయంత్రం వైసీపీ విడుదల చేయనుంది. అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం తొలి జాబితాను...

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను ఈ సాయంత్రం వైసీపీ విడుదల చేయనుంది. అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం తొలి జాబితాను విడుదల చేయనున్నారు. తన బాబాయి వైఎస్ వివేకా నంద రెడ్డి దారుణహత్యపై ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకుని అభ్యర్దుల జాబితాను విడుదల చేస్తారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు రేపటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు .

Show Full Article
Print Article
Next Story
More Stories