నేటి నుంచి స్వచ్ఛ సర్వేక్షణం

నేటి నుంచి స్వచ్ఛ సర్వేక్షణం
x
Highlights

హైదరాబాద్ నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్‌-2019 సర్వేకి రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఈ నెల చివరి వరకు నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే బృందం పర్యటించనుంది.

హైదరాబాద్ నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్‌-2019 సర్వేకి రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఈ నెల చివరి వరకు నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే బృందం పర్యటించనుంది. నగరంలో పారిశుద్ద్యం,వర్థాల నిర్వహణ,సేకరణ ఎలా ఉంది? రద్దీ ప్రాంతాల్లో స్వచ్ఛత కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు..? పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ ఎలా ఉంది.? తదితర అంశాలపై సర్వే బృందం దృష్టిసారిస్తుంది. నగరంలో తాము ఎంచుకున్న ప్రాంతాల్లో సర్వే నిర్వహించనుంది. దింతో నగర హైదరాబాద్ నగర్ వాసులు స్వచ్చ సర్వే క్షణ్‌పై తప్పకుండా అవగాహన కలిగి ఉండాలని జీహెచ్ఎంసీక కమిషనర్ ఎం. దానకిశోర్ విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్‌ నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మొదటిస్థానంలో నిలపడానికి హైదరాబాద్ నగర పాలనా విభాగానికి సహకరించాల్సిన బాధ్యత నగరవాసులపై ఉందని దానకిశోర్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories