పంజాబ్‌లో పాక్‌ డ్రోన్‌ కూల్చివేత...హైఅలర్ట్...

పంజాబ్‌లో పాక్‌ డ్రోన్‌ కూల్చివేత...హైఅలర్ట్...
x
Highlights

పంజాబ్‌లోని ఖేమ్‌ కరన్‌ సెక్టార్‌లో కనిపించిన పాకిస్తాన్‌ డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్‌ బలగాలు కూల్చివేశాయి. భారత గగనతలంలో ఎగురుతున్న డ్రోన్ గుర్తించిన బలగాలు...

పంజాబ్‌లోని ఖేమ్‌ కరన్‌ సెక్టార్‌లో కనిపించిన పాకిస్తాన్‌ డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్‌ బలగాలు కూల్చివేశాయి. భారత గగనతలంలో ఎగురుతున్న డ్రోన్ గుర్తించిన బలగాలు క్షణాల్లోనే దాన్ని కూల్చి వేశాయి. ఈ నేపథ్యంలో, సరిహద్దు ప్రాంతాల్లో హైలర్ట్ ను ప్రకటించారు. అయితే డ్రోన్ కూలిపోయినప్పటికీ అది భారత భూభాగంలో పడిపోయిందా? లేక పాక్ భూభాగంలో పడిపోయిందా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories