లోయలో పడిన బస్సు.. ఏడుగురి మృతి

లోయలో పడిన బస్సు.. ఏడుగురి మృతి
x
Highlights

హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పాఠశాలకు చెందిన బస్సు అదుపుతప్పి లోయలో పడింది.

హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పాఠశాలకు చెందిన బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో ఆరగురు విద్యార్థులు ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. దేవ్ పబ్లిక్ పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులను తీసుకెళ్లుండగా రేణుకజి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేకుందని వెల్లడించారు. కాగా ఈ ఘోరప్రమాదంలో బస్సుడ్రైవర్‌తో సహా ఆరుగురు విద్యార్థులు చనిపోయారు. మిగిలిన విద్యార్థులకు తీవ్రగాయాలపాలయ్యారు. హుటాహటినా ఘనట స్థలనికి చేరుకొని క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించినట్లు డిప్యూటీ కమిషనర్ లలిత్ జౌన్ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories