ఇవాళ వైసీపీలో భారీ చేరికలు

ఇవాళ వైసీపీలో భారీ చేరికలు
x
Highlights

వైసీపీలో వలసలు పెరిగిపోతున్నాయి. టీడీపీ ఎంపీ తోట నర్సింహం కుటుంబ సభ్యులతో పాటు విజయవాడ మాజీ మేయర్ రత్నబిందు దంపతులు, పారిశ్రామికవేత్త పొట్లూరి వర...

వైసీపీలో వలసలు పెరిగిపోతున్నాయి. టీడీపీ ఎంపీ తోట నర్సింహం కుటుంబ సభ్యులతో పాటు విజయవాడ మాజీ మేయర్ రత్నబిందు దంపతులు, పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్ , సినీ నటుడు రాజా రవీంద్ర లోటస్ పాండ్‌లో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. మరోవైపు వైసీపీ మొదటి లిస్టును జగన్ ఈరోజు విడుదల చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories