న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేసిన చంద్రబాబు

న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేసిన చంద్రబాబు
x
Highlights

విజయవాడ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారంలో బిజీగా ఉండడంతో సీఎం చంద్రబాబు...

విజయవాడ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారంలో బిజీగా ఉండడంతో సీఎం చంద్రబాబు నేరుగా వెళ్లి నామినేషన్ వేయలేకపోయారు. ఆయనకు బదులుగా టీడీపీ శ్రేణులు కుప్పంలో రిటర్నింగ్ అధికారికి చంద్రబాబు నామినేషన్ పత్రాలను అందజేశారు. అయితే రూల్ ప్రకారం నామినేషన్ వేసే సమయంలో రిటర్నింగ్ అధికారి ఎదుట అభ్యర్థులు ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. సీఎం చంద్రబాబుకు అలా చేయనందున న్యాయమూర్తి ఎదుట ఇవాళ ప్రతిజ్ఞ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories