కౌంటింగ్ రోజు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి... ఏ ఎన్నికలోనూ....

కౌంటింగ్ రోజు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి... ఏ ఎన్నికలోనూ....
x
Highlights

కౌంటింగ్ సందర్భంగా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కౌంటింగ్‌లో ఆఖరి నిమిషం వరకు ఎవరూ బయటకు రావద్దని కోరారు....

కౌంటింగ్ సందర్భంగా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కౌంటింగ్‌లో ఆఖరి నిమిషం వరకు ఎవరూ బయటకు రావద్దని కోరారు. బూత్, ఏరియా, నియోజకవర్గం దశలుగా నివేదికలు పంపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో వందశాతం మహిళలు, బీసీలు టీడీపీ ఆదరించారని చెప్పారు. జీవితంలో ఏ ఎన్నికలోనూ ఇంత పోరాటం ఎదుర్కొనలేదని పేర్కొన్నారు. ఫలితాలు వెల్లడి అయ్యేదాకా వైసీపీ, బీజెపీలు కుట్రలు సాగిస్తాయని తెలిపారు. టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories