ఆయన బహిరంగంగా క్షమాపణ చెబితే వదిలేస్తా: జీవీఎల్‌

ఆయన బహిరంగంగా క్షమాపణ చెబితే వదిలేస్తా: జీవీఎల్‌
x
Highlights

టీడీపీ నాయకులు హద్దు మీరి మాట్లాడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అండతో తనను...

టీడీపీ నాయకులు హద్దు మీరి మాట్లాడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అండతో తనను బెదిరించిన బుద్ధ వెంకన్నపై చర్యలు తీసుకోవాలని కోరారు. బుద్ధా వెంకన్న తనకు బహిరంగంగా క్షమాపణ చెప్తేనే ఈ విషయాన్ని వదిలేస్తామన్నారు. ఇక టీడీపీ నేతలు చేసిన తప్పుడు పనులను ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసుని అన్నారు. బీజేపీ నాయకులను, కార్యకర్తలను బెదిరిస్తున్న విషయం హోమ్‌ మంత్రికి తెలియచేశామన్నారు జీవీఎల్‌.



Show Full Article
Print Article
Next Story
More Stories