తనిఖీల్లో పట్టుబడ్డ టిటిడి బంగారం తిరిగి ..

తనిఖీల్లో పట్టుబడ్డ టిటిడి బంగారం తిరిగి ..
x
Highlights

నాలుగు రోజుల క్రితం ఎన్నికల తనిఖీల్లో పట్టుబడ్డ టిటిడి బంగారం తిరిగి తిరుపతికి చేరింది. అధికారులు పట్టుకున్న బంగారాన్ని విడిపించేందుకు టిటిడి ఇచ్చిన...

నాలుగు రోజుల క్రితం ఎన్నికల తనిఖీల్లో పట్టుబడ్డ టిటిడి బంగారం తిరిగి తిరుపతికి చేరింది. అధికారులు పట్టుకున్న బంగారాన్ని విడిపించేందుకు టిటిడి ఇచ్చిన లేఖతో తమిళనాడు చేరిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ అధికారులకు సరైన ఆదారాలు చూపించి విడిపించారు. ఆ బంగారాన్ని తిరుపతికి తరలించారు. 8500 కేజీల బంగారాన్ని ఆంధ్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లలో టిటిడి డిపాజిట్‌ చేసింది.పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో డిపాజిట్ చేసిన 1381 కెజిల బంగారంకు సంబంధించి 25 రోజుల క్రితం గడువు ముగిసింది. టిటిడి ట్రెజరీకి చేర్చాలంటు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు లేటర్ ఇచ్చిన టిటిడి వాటిని తరళిస్తుండగా నాలుగురోజుల క్రితం తమిళనాడులోని టోల్‌ప్లాజా వద్ద వాహనంలో తరళిస్తున్న బంగారాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories