విక్టరి డే సెలబ్రెషన్స్‌కి మోదీని ఆహ్వానించిన రష‌్యా అధ్యక్షుడు పుతిన్

విక్టరి డే సెలబ్రెషన్స్‌కి మోదీని ఆహ్వానించిన రష‌్యా అధ్యక్షుడు పుతిన్
x
Highlights

భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పర్యటించనున్నారు. విక్టరి డే సెలబ్రెషన్స్ కు రావాలని మోదీని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానించనున్నారు. బ్రెజిల్...

భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పర్యటించనున్నారు. విక్టరి డే సెలబ్రెషన్స్ కు రావాలని మోదీని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానించనున్నారు. బ్రెజిల్ లోని బ్రసిలియాలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల సదస్సుతో ఇరువురు కలుసుకున్నారు. ప్రధాని మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య సమావేశాలు జరిగితేనే సంబంధాలు బలపడతాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య దైపాక్షిక, వాణిజ్య సంబంధాలు బలపడతాయన్నారు. ఈ సందర్భంగా పుతిన్ వచ్చే మాస్కోలో 2020లో విక్టరి డే సెలబ్రెషన్స్ కి రావాలని ఆహ్వానించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానాన్ని మోదీ మన్నించారు . మరోసారి కలిసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని పుతిన్‌తో ఆన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories