భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సరైన సమయం

Pm Modi
x
Pm Modi
Highlights

5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ దిశగా భారత్‌ సంకల్పం తర్వలోనే నిజమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా థాయ్‌ల్యాండ్‌లో...

5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ దిశగా భారత్‌ సంకల్పం తర్వలోనే నిజమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా థాయ్‌ల్యాండ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా 16వ ఆసియాన్​-భారత్ సదస్సు బ్యాంకాక్‌లో​నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగించారు. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సరైన సమయమని తెలిపారు.

అనంతరం బ్యాంకాక్‌లో ఆదిత్య బిర్లా గ్రూప్​నిర్వహించిన స్వర్ణోత్సవాల్లో మోదీ పాల్గొన్నారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు సరికొత్త మార్పులు తీసుకొస్తున్నమని పేర్కొన్నారు. ఆసియా​దేశాలతో అన్ని విభాగాల్లో సత్ససంబంధాల కోసం భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇండో-ఫసిఫిక్ పరస్పర సహకారంపై అన్ని దేశాలుతో, భారత్ తో ​ఏకాభిప్రాయంతో ఉండట మోదీ స్వాగతించారు. థాయ్‌ల్యాండ్‌ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జనరల్​ప్రయూత్​​తో ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories