లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన
Highlights
ఉమ్మడి హైకోర్టు విభజన కోసం లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర విభజన జరిగి మూడేళ్ల దాటినా...
arun27 Dec 2017 7:30 AM GMT
ఉమ్మడి హైకోర్టు విభజన కోసం లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర విభజన జరిగి మూడేళ్ల దాటినా హైకోర్టును కేంద్రం ఎందుకు విభజించడం లేదని ప్రశ్నించారు. హైకోర్టు విభజనపై వాయిదా తీర్మానం ఇచ్చిన ఎంపీలు సభ ప్రారంభమైన వెంటనే ‘వియ్ వాంట్ హైకోర్ట్’ అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు ప్రయత్నించగా ఆందోళన చేపట్టి అడ్డుకున్నారు. టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత జితేందర్రెడ్డి తన స్థానంలోనే లేచి నిలబడి ఆందోళన చేపట్టగా కవిత వెల్లోకి వెళ్లి ఆందోళన చేశారు. గందరగోళం మధ్య లోక్సభ వాయిదా పడింది.
లైవ్ టీవి
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
5 Dec 2019 5:10 PM GMTIndia vs West Indies : కొత్త రూల్ ఇదే
5 Dec 2019 4:23 PM GMTఉల్లి సమస్య త్వరలోనే ఒక కొలిక్కి వస్తుంది
5 Dec 2019 4:15 PM GMTక్వీన్ ట్రైలర్ : రమ్యకృష్ణపై ప్రశంసల వెల్లువ
5 Dec 2019 3:22 PM GMTముగిసిన కర్ణాటక ఉపఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్ని ఆ...
5 Dec 2019 2:48 PM GMT