ఇటలీలో 'ఉన్నది ఒకటే జిందగీ'

X
Highlights
'నేను శైలజ'వంటి విజయవంతమైన చిత్రం తరువాత కథానాయకుడు రామ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్,...
nanireddy26 Sep 2017 7:56 AM GMT
'నేను శైలజ'వంటి విజయవంతమైన చిత్రం తరువాత కథానాయకుడు రామ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. ఈ చిత్రంలో రాక్ స్టార్గా కనిపించబోతున్నాడు రామ్. ఇందుకోసం గిటార్ పాఠాలు కూడా నేర్చుకున్నాడు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఇటలీలోని మిలన్లో రామ్పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 27న లేదా నవంబర్ మొదటివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్రవంతి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రామ్ గత చిత్రం 'హైపర్' ఆశించిన విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో 'ఉన్నది ఒకటే జిందగీ' విజయం రామ్కి కీలకంగా మారింది.
Next Story
హైదరాబాద్లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
2 July 2022 12:30 PM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMTTalasani Srinivas Yadav: బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ..
2 July 2022 11:15 AM GMTవయనాడ్ ఆఫీసు ధ్వంసాన్ని లైట్ తీసుకున్న రాహుల్
1 July 2022 12:30 PM GMT'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMT
Kishan Reddy: ఓవైసీ డ్రైవింగ్ చేస్తుంటే కేసీఆర్ పాలన సాగుతుంది
3 July 2022 11:45 AM GMTబీజేపీ సభ కోసం పరేడ్ గ్రౌండ్కు వచ్చిన గద్దర్..
3 July 2022 11:26 AM GMTBandi Sanjay: ఒక్క కుటుంబం చేతుల్లో తెలంగాణ నలిగిపోతోంది
3 July 2022 11:00 AM GMTPiyush Goyal: కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి
3 July 2022 10:49 AM GMTTelangana: ఖరీఫ్ సీజన్లో పత్తి, మిర్చి సాగుపై రైతుల ఆసక్తి
3 July 2022 10:45 AM GMT