ప్రైవేటు విద్యాస్థంస్థల ఉద్యోగులకు 5లక్షల హెల్త్ ఇన్సూరెన్స్

x
Highlights

తెలంగాణలో విద్యాసంస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. శంషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆయన ఇవాళ ఉదయం...

తెలంగాణలో విద్యాసంస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. శంషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆయన ఇవాళ ఉదయం ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాము అధికారంలోకి రాగానే నిర్ణీత సమయంలో ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేస్తామని చెప్పారు. గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాస్థంస్థల ఉద్యోగులకు 5లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories