మళ్ళీ పెరిగిన పెట్రో ధరలు..

X
Highlights
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 18 పైసలు, డీజిల్పై 29 పైసలు పెరిగాయి....
arun6 Oct 2018 4:32 AM GMT
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 18 పైసలు, డీజిల్పై 29 పైసలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 81.68 కి చేరింది. డీజిల్ ధర 73.79 కి చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 87.15, డీజిల్ ధర 76.75 ఉండగా.. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 86.58 . డీజిల్ ధర 79.55 పైసలకు చేరింది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ చాలా రాష్ట్రాల్లో...తగ్గిన ధరలు అమలులోకి రాలేదు. డైనమిక్ ప్రైసింగ్ మెకానిజమ్ ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
Next Story
Maheswar Reddy: నేను కాంగ్రెస్ లోనే ఉంటా.. రాజీనామా చేయను
17 Aug 2022 7:58 AM GMTతిరుమలలో భారీ వర్షం
17 Aug 2022 7:01 AM GMTRenuka Chowdhury: లీడర్లు కాదు .. క్యాడర్ ముఖ్యం
17 Aug 2022 6:43 AM GMTమహారాష్ట్రలోని గోండియా దగ్గర ప్రమాదం
17 Aug 2022 5:44 AM GMTBJP vs TRS: జనగామలో ఫ్లెక్సీ వార్
17 Aug 2022 5:24 AM GMTవిశాఖలో వరుస హత్యల కేసును ఛేదించిన పోలీసులు
16 Aug 2022 7:28 AM GMTవరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMT
Monkeypox: మంకీపాక్స్కు ట్రంప్ పేరు పెట్టాలంటూ సూచనలు..
17 Aug 2022 4:15 PM GMTCM Jagan: ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 754 చికిత్స విధానాలు
17 Aug 2022 4:00 PM GMThmtv, హన్స్ ఇండియా ఆధ్వర్యంలో 75 మంది వైద్యులకు సత్కారం.....
17 Aug 2022 3:44 PM GMTTRS Party: ప్రభుత్వ పదవులు సరే.. పార్టీ పదవులు ఎలా...?
17 Aug 2022 3:30 PM GMT'సీతారామం' సినిమాకి నో చెప్పిన టాలీవుడ్ హీరోలు
17 Aug 2022 3:15 PM GMT