ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టని ప్రధాని మోడీ

ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టని ప్రధాని మోడీ
x
Highlights

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టడం లేదు ప్రధాని మోడీ. ప్రచార పర్వం చివరి దశకు చేరుకోవడంతో.. కాంగ్రెస్‌పై విమర్శల జోరు పెంచారు....

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టడం లేదు ప్రధాని మోడీ. ప్రచార పర్వం చివరి దశకు చేరుకోవడంతో.. కాంగ్రెస్‌పై విమర్శల జోరు పెంచారు. టిప్పుసుల్తాన్‌ జయంతిని కాంగ్రెస్ పార్టీ నిర్వహించడాన్ని ప్రశ్నించారు. చిత్రదుర్గలో నిర్వహించిన బీజేపీ సార్వజనిక సభలో పాల్గొన్న మోడీ.. ఆ ప్రాంతాన్ని పాలించిన చివరి రాజైన మడకరి నాయకను కాంగ్రెస్ పార్టీ అవమానించిందన్నారు. మడకర నాయక జయంతిని చేయాల్సింది పోయి.. ఓట్ల కోసం సుల్తాన్‌ జయంతిని జరిపిందంటూ టిప్పు సుల్తాన్ వ్యవహారంపై మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories