క్యుములోనింబస్ మేఘాల ప్రభావం.. తెలంగాణ ప్రజలకు హెచ్చరిక!
రాష్ట్రంలో నెలకొన్న క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. కాగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది, ప్రజలు ఒంటరిగా పొలాల్లో , ఎత్తు ప్రదేశాల్లో ఉండొద్దని.. దీనివల్ల పిడుగును ఆకర్షించే ప్రమాదముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Next Story




