ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల
x
Highlights

ఏపీలో పదో తరగతి పరీక్షా షెడ్యూల్‌ విడుదలైంది. మంత్రి గంటా శ్రీనివాసరావు షెడ్యూల్‌ను విడుదల చేశారు. మార్చ్‌ 18 నుంచి ఎప్రిల్‌ 2 వరకు జరగనున్న పరీక్షల...

ఏపీలో పదో తరగతి పరీక్షా షెడ్యూల్‌ విడుదలైంది. మంత్రి గంటా శ్రీనివాసరావు షెడ్యూల్‌ను విడుదల చేశారు. మార్చ్‌ 18 నుంచి ఎప్రిల్‌ 2 వరకు జరగనున్న పరీక్షల కోసం 2 వేల 835 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6 లక్షల 10 వేల విద్యార్థుల వరకు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఉదయం 9 గంటలా 30 నిముషాల నుంచి మధ్యాహ్నం 12 గంటలా 15 నిముషాల వరకు పరీక్ష జరుగుతుందని.. హాల్‌ టిక్కెట్ల్ ఆన్‌లైన్‌ ద్వారా తీసుకోవాలని తెలిపారు. సున్నితమైన కేంద్రాలను గుర్తించామన్న మంత్రి సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories