కర్ణాటకలో గ్రహాంతరవాసి.. పశువులు మృత్యువాత!

X
Highlights
గత కొద్ది రోజులుగా భూమిమీద గ్రహాంతర వాసులు తిరుగుతుననట్టు రూమర్లు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటక...
nanireddy5 Jun 2018 5:55 AM GMT
గత కొద్ది రోజులుగా భూమిమీద గ్రహాంతర వాసులు తిరుగుతుననట్టు రూమర్లు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటక ప్రాంతంలో అచ్చం గ్రహాంతర వాసిని పోలిన వింతజీవి తిరుగుతున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త దావానంలా వ్యాపించింది. కర్ణాటకలోని ఓ ప్రాంతంలో ఓ విచిత్రమైన జీవిని జనాలు బంధించినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా జనసంచారం తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో వింత జీవులు సంచరిస్తున్నాయి. తెల్లారి లేచిచూసే సరికి గ్రామంలోని పశువులు రాత్రికి రాత్రే తీవ్ర గాయాలపాలవుతున్నాయి. అలా గాయాలైన పశువులు రెండు మూడు రోజుల తరువాత మృత్యువాత పడుతున్నాయి. ఇందుకు కారణం ఆ వింతజీవులేనని ప్రచారం మొదలైంది.
Next Story
జనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMTSinkhole: భారీగా పెరుగుతున్న వింత గొయ్యి లోతు..
9 Aug 2022 3:00 PM GMT
కామెన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం
11 Aug 2022 2:16 AM GMTఇవాళ గాంధీభవన్లో రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం
11 Aug 2022 1:46 AM GMTకేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం
11 Aug 2022 1:06 AM GMTనుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట
10 Aug 2022 4:00 PM GMT