West Godavari updates: ఇసుక అక్రమ రవాణా కేసులో సీఐ నాయక్, ఎస్సై గంగాధర్ సస్పెండ్..

పశ్చిమ గోదావరి..

▪️ఇసుక అక్రమ రవాణా కేసు విషయంలో అవినీతికి పాల్పడిన సీఐ నాయక్,ఎస్సై గంగాధర్ పై వేటు పడింది.

▪️ఇటీవల జంగారెడ్డిగూడెంలో విచారణ చేస్తున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులను అడ్డుకున్నందుకు, స్టేషన్ లో కంప్యూటర్ డేటాను తొలగించిన విషయంలో ఉన్నతాధికారులు దృష్టి

▪️ఈ నేపథ్యంలోనే జంగారెడ్డిగూడెం సీఐ బి. నాగేశ్వర్ నాయక్, ఎస్.ఐ ఎస్.ఎస్.ఆర్ గంగాధర్ ను ఏలూరు రేంజ్ డి. ఐ.జి శ్రీ కె.వి.మోహన్ రావు సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories