Vijayawada updates: ప్రజలదృష్టి మళ్లించడానికే వైసీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు: నక్కా ఆనందబాబు..

విజయవాడ..

నక్కా ఆనందబాబు మాజీ మంత్రి...

-16 నెలల నుంచీ నిరాధార ఆరోపణలు తప్ప, వైసీపీప్రభుత్వం టీడీపీపై వేసిన నిందలను నిరూపించలేకపోయింది.

-ఇన్ సైడర్ ట్రేడింగ్, మనీ ల్యాండరింగ్, క్విడ్ ప్రోకో వంటి పదాలు ఉమ్మడి రాష్ట్రానికి పరిచయం చేసిందే జగన్, విజయసాయి రెడ్డి.

-కేంద్రం అడక్కుండానే అన్ని బిల్లులకు వైసీపీఎంపీలు గుడ్డిగా మద్థతు ఇస్తున్నారు.

-ఆఖరికి కేంద్రం ఇచ్చే అప్పుకోసం, రైతుల మోటార్లకు మీటర్లు బిగించడానికి కూడా సిద్ధమయ్యారు.

-ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ రాష్ట్రంలో అమలైనప్పుడు లోకేశ్ మంత్రిగానే లేడు.

-ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.700కోట్లయితే, రూ.2వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది..?

-అవినీతిపరుల కేసుల విచారణను సుప్రీం వేగవంతం చేస్తుండటంతో, జగన్ ఆయన బృందానికి వణుకు మొదలైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories