Vijayawada Updates: మహిళ కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ

విజయవాడ

- మహిళ కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ

- కృష్ణ జిల్లా బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో జరిగిన దారుణాలు కండిస్తునం.

- ఆడవారి పై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు.విమెన్ ఎంప్లాయిస్ కు అన్యాయం జరిగితే ఉపేక్షించం.

- డిపార్ట్మెంట్ లో జెండర్ డీస్క్రిమినేషన్ ప్రస్తావన లేవనెత్తాడం హేయమైన చర్య.

- మహిళల పట్ల ప్రతి ఒక్కరు గౌరవం కలిగి ఉండాలి.

- మహిళ లపై జరుగుతున నేరాల మహిళ కమిషన్ దృష్టికి వచ్చాయి వాటి పై చర్యలు చేపడతాం.

- రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్ లోని మహిళ ఉద్యోగులను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం .

- బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లో వార్డెన్ సైతం కొంత మంది వేధిస్తున్నారని మా దృష్టికి వచ్చింది

- ముఖ్యమంత్రి జగన్ మహిళలకు రక్షణ కల్పించాలని సంకల్పించారు.

- మహిళ భద్రత పై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అని డిపార్ట్మెంట్ మహిళ ఉద్యోగులతో చర్చించాం .

- ఈ రోజు ముప్పై మంది విమెన్ ఆఫీసర్లు విచారించాం.

- మహిళ కమిషన్ కు ప్రతి రోజు ఫిర్యాదులు వస్తున్నాయ్.

- మహిళ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకువచ్చింది, స్పెషల్ కోర్టులను ఏర్పటు చేసింది .

- నేరస్థుల ను ఇరవై ఒక రోజు లో శిక్ష పడే విధంగా చర్యలు చెప్పటారు.

- రాష్ట్రంలో మహిళ ఉద్యోగుల భద్రత కు జగన్ ప్రభుత్వం ఏళ్ల వేళలా సిద్దము గా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories