T Harish Rao Comments: గతంలో పాస్ బుక్కుల కోసం ఆఫీసు ల చుట్టు తిరిగే పరిస్థితి: మంత్రి హరీష్ రావు!

-రైతులు బ్యాంకుల చుట్టు, రెవెన్యూ ఆఫీసు ల చుట్టూ తిరగకుండా కొత్త రెవెన్యూ చట్టం ఉపయోగపడుతుంది.

-రైతులకు నాణ్యమైన కరెంట్ ఇచ్చాము.

-పంట పంటకు ఏడాదికి ఎకరానికి 10 వేలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీ ఆర్ ఎస్ మాత్రమే.

-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి పింఛన్లు కోసం 11400 కోట్లు ఖర్చు పెడుతుంది, కేంద్రం కేవలం 200 కోట్లు మాత్రమే ఇచ్చ గొప్పలు చెప్పుకుంటున్నారు.

-దుబ్బాక ఉప ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ అభ్యర్థి ని గెలిపించండి.

-డిజిటల్ సర్వే తో భూ తగాదాలకు శాశ్వత పరిష్కారం చేస్తాము.

-సమగ్ర భూ సర్వే రైతులపాలిట వరం.

-రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మందికి కళ్యాణ లక్ష్మీ పథకం ద్వార సహాయం చేసాము.

-కరోన కారణం గా ఆదాయం తగ్గి ఆర్ధిక ఇబ్బందులు ఉన్న...సంక్షేమ కార్యక్రమాలు మాత్రం ఆపలేదు.

-మన రాష్టానికి వాటా గా వచ్చే 10 వేల కోట్లు ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది.

-రాష్టానికి రావాల్సిన GST బకాయిలను చెల్లించిన తర్వాత బీజేపీ నాయకులు మాట్లాడాలి - మంత్రి హరీష్ రావు..

Show Full Article
Print Article
Next Story
More Stories