Srikakulam Updates: ఆమదాలవలస మండలం లో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం శంకుస్థాపన చేసిన తమ్మినేని సీతారాం...

HMTV
By HMTV
Published on: 2020-11-22 13:52:45

  శ్రీకాకుళం

- ఆమదాలవలస మండలం లో దన్నానపేట గ్రామంలో సుమారు 17.50 లక్షల నిధులతో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ శాసన   సభాపతి తమ్మినేని సీతారాం

- ఇటీవల నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు అనంతరం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించారు..

స్పీకర్ గా నన్ను ఎన్నుకొని ఆ గౌరవాన్ని మన నియోజకవర్గానికి ఇచ్చారు

మారుమూల ఉన్న మన నియోజకవర్గానికి స్పీకర్ పదవి ఇచ్చి నియోజకవర్గ గౌరవాన్ని పెంచారు

బ్యాక్వర్డ్ క్లాసెస్ కి స్పీకర్ పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో బీసీల అంటే బ్యాక్ బోన్ అని దేశానికి వెన్నుముక అని ఆయన అన్నారు

సంక్షేమం గ్రామాల అభివృద్ధి ద్యేయంగా సీఎం జగన్ గారు ముందుకు వెళుతున్నారని

అవినీతికి అందుబాటులో లేకుండా నేరుగా లబ్ధిదారులకు పథకాలు అందుతుంది

అర్హత ప్రాధాన్యతగా జాతి కుల మత భేదాలు లేకుండా పథకాలని ముందుకు తీసుకువెళ్తున్నారు

HMTV

HMTV

Next Story