Peasant Armed Struggle in Telangana: రైతాంగ హక్కులు సాధించిన గొప్ప పోరాటం-తమ్మినేని వీరభద్రం..

-తమ్మినేని వీరభద్రం: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి...

-1946 - 51 మధ్య తెలంగాణ లో ఉదృతంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది దాని ఫలితంగా రైతాంగ హక్కులు సాధించిన గొప్ప   పోరాటం...

-ఆ పోరాటం లో 4000 మంది కమ్మునిస్ట్ లు చనిపోయారు 3వేల గ్రామాలు విముక్తి సాధించాయి..

-సెప్టెంబర్ 10 చాకలి ఐలమ్మ వర్ధంతి నుండి సెప్టెంబర్17 వరకు వారోత్సవాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయం..

-విలినాన్ని బీజేపీ పూర్తిగా వక్రీకరిస్తుంది హిందూ -ముస్లింల విభజన గా చూస్తుంది...

-కోవిడ్ నిబంధనలకు లోబడి అన్ని కార్యక్రమాలు ఉంటాయి..

-జిఎస్టీ బాకీలు చెల్లించలేమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్తున్నారు.ఇది బాధ్యత రాహిత్యం...

-అక్రమ లే అవుట్లు కట్టడాల పై రెగ్యులరైజ్ చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని సీపీఎం వ్యతిరేకిస్తోంది.. జీవో 131 ని వెంటనే ఉపసంహరించుకోవాలి...

-ఈ నెల 8 న రాష్ట్ర వ్యాప్తంగా జిఎస్టీ పై కేంద్ర ప్రభుత్వం కి నిరసనగా కార్యక్రమాలు ఉంటాయి..-

Show Full Article
Print Article
Next Story
More Stories