Nellore District Updates: ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఎదుట కరోనా సమయాన పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల ఆందోళన...

నెల్లూరు :

-- ఒక్కసారిగా వందలాది మంది ఉద్యోగులను తొలగించాలంటూ రోడ్డెక్కిన తాత్కాలిక ఉద్యోగులు.

-- జిజిహెచ్ ఎదుట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు.

-- ప్రభుత్వ ప్రధాన వైద్యశాల పర్యవేక్షకుల పై ఆగ్రహం.

-- జిజీ హెచ్ కి వచ్చిన రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డినీ అడ్డుకున్న తాత్కాలిక ఉద్యోగులు.

-- జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని గిరిధర్ రెడ్డి హామీ.

-- జిల్లా అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని తాత్కాలిక ఉద్యోగుల బైఠాయింపు.

-- పోలీసుల రంగప్రవేశం. తాత్కాలిక ఉద్యోగులకు మధ్య వాగ్వాదం తోపులాట

-- భారీ ఎత్తున రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు దళాలు.

-- తొలగించిన తాత్కాలిక ఉద్యోగులకు మద్దతు తెలిపిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుబల్లి మధు.

-- కరోనా సమయంలో విధులు నిర్వహించిన వారిని తొలగించడం అన్యాయం- మధు

-- కరోనా సమయంలో పనిచేసిన తాత్కాలిక ఉద్యోగులను తొలగించడం అన్యాయం.

-- సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా-- మధు

-- జి జీ హెచ్ తాత్కాలిక ఉద్యోగుల సమస్య పరిష్కారం అయ్యే వరకు వారికి అండగా నిలుస్తాం-- మధు.

Show Full Article
Print Article
Next Story
More Stories