National updates: కరోనా సమయంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను బాగా చేశారు: గల్లా జయదేవ్..

జాతీయం..

-తగిన కోవిడ్ జాగ్రత్తలు తీసుకున్నారు

-3 రాజధానులు చట్టం ప్రకారం సాధ్యం కాదు. పార్లమెంట్లో ఈ విషయం లేవనెత్తాము

-జీఎస్టీ, పోలవరం నిధులు సహా రాష్ట్రానికి రావాల్సిన బకాయిల గురించి అడిగాం

-ఇంగ్లీష్ మీడియం విద్య గురించి నిర్మాణాత్మక సూచనలు చేశాము

-దేవలయాలపై దాడులు, దళితులపై దాడుల గురించి మాట్లాడాము

-23 బిల్లులపై చర్చలో టీడీపీ పాల్గొని అభిప్రాయాలు చెప్పింది

-కరోనా అతి పెద్ద సంక్షోభం. దేశానికి చైనా సరిహద్దు వివాదంపై చర్చ జరగలేదు

-కోవిడ్ కారణంగా ఆరోగ్య సంక్షోభం, ఆర్ధిక సంక్షోభాన్ని సృష్టించింది. అది మానవ జీవన సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది

-ఆర్ధిక వ్యవహారాల్లో కీలక సలహాలు ఇచ్చాం. ఉద్యోగాలు దెబ్బతినకుండా ఉండేందుకు సూచనలు చేసాము

-ఖర్చులను ప్రాధాన్యత క్రమంలో చేయాలని సూచించాము-గల్లా జయదేవ్, టీడీపీపీ నేత

Show Full Article
Print Article
Next Story
More Stories