Mahabubnagar Updates: దివిటిపల్లిలో ఐటీ పార్క్ టవర్ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి శ్రీనినాస్ గౌడ్, కలెక్టర్ వెంకట్ రావు..

మహబూబ్ నగర్--

-మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్...

-మహబూబ్ నగర్ పట్టణానికి ఉపాదినిచ్చే పరిశ్రమలు లేకపోయేవి.

400 ఎకరాల్లో ఐటీ కారిడార్ నిర్మిస్తున్నాం.

-పట్టణాన్ని అభివృద్ది పథంగా తీర్చిదిద్దుతున్నాం.

-ఐటి కారిడార్ మహబూబ్ నగర్ పట్టణానికే తలమానికంగా మారుతుంది.

-భూ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాం.

-మరో కొత్త ప్రాజెక్టును మహబూబ్ నగర్ కు తీసుకొస్తున్నాం... దీపావళి రోజున ప్రకటిస్తాం..

-ప్రాజెక్టుల పేర్లు ముందే చెప్తే రియర్టర్లు వాలిపోతున్నారు.

-మహబూబ్ నగర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే మా లక్ష్యం.

-పేద ప్రజలను మోసం చేసే వారిని ఎప్పుటికీ ఉపేక్షించబోం..

-పెద్దపెద్ద కంపెనీలు హైద్రాబాద్ నుంచి మహబూబ్ నగర్ కు తరలివస్తున్నాయి.. వారి కోసం వెయ్యెకరాలు సేకరించబోతున్నాం..

-ఐదు వేలవకోటేల పెట్టుబడులను ఆశిస్తున్నాం... ఇప్పటికి వెయ్యి కోట్లు పెట్టేందుకు కంపెనీలు రెడీ అయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories