Jaya Prakash Narayana: మనదేశం లో వ్యవసాయం ప్రకృతి శాపం కాదు పాలకుల పాపం..

-జయ ప్రకాష్ నారాయణ లోకసత్తా వ్యవస్థాపకులు ..

-2011 లో దేశం మొత్తం లో 8 కోట్ల టన్నుల ధాన్యాలు ఉన్నాయి. ప్రస్తుతం కూడా అంతే నిల్వలు ఉన్నాయి..

-ప్రపంచం లో ఇతర దేశలో బియ్యం ధరలు భారీగా ఉన్నప్పుడు మన దగ్గర నిల్వలు ఎక్కువగా పెంచి ప్రభుత్వం ఎగుమతులు నిషేధించింది ఫలితంగా   ధరలు పూర్తిగా పడిపోయాయి...

-2012 లో మన రాష్ట్రంలో 750 పలికితే పక్క రాష్ట్రం లో 1200 పలుకుతుంది రైతులు పక్క రాష్ట్రాలకి అమ్మడానికి లేదు అని ఆంక్షలు విధించింది దాని ద్వారా   రైతులు తీవ్రంగా నష్టపోయారు...

-1.రైతులు పండించిన ధాన్యం ఎక్కడైనా అమ్ముకోవాలని

-వ్యవసాయ చట్టాల్లో మార్పులు అవసరం రైతులకు గుత్తాధిపత్యం ఉండాలి...

-పండించిన దాన్యం ఎక్కడ రేటు వస్థే అక్కడ అమ్ముకోవాలి...

-2.నిత్యావసర వస్తువుల చట్టం కొరత వచ్చినప్పుడు ధరలు పెరిగినప్పుడు ఉన్నపలంగా ఎగుమతులు నిషేదిస్తరు దీని ద్వారా రైతులు నష్టపోతారు..

-ఎవరు ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు అన్నప్పుడు ధరలు పెరుగుతాయని అందరిలో భయం ఉంది

-నిల్వ ఉండడం వల్ల ధరలు పెరుగుతాయనడం ఆధారాలు లేని వాదన..ఇది ఆర్థిక శాఖ ములసుత్రాలకు పూర్తిగా విరుద్దం..

-3.కాంట్రాక్ట్ వ్యవసాయం..దీనిపై రైతులకు స్వేచ్చ ఉంటుంది ..

-దీని వల్ల కాంట్రాక్ట్ వాళ్ళు సహాయం చేస్తారు.రేటు వస్తేనే అమ్మావచ్చు లేదంటే వదులుకోవాలి...

-రైతులకు ఆంక్షలు లేకుండా స్వేచ్చ గా చేసుకున్న వ్యవసాయం ఈ బిల్లులు చెప్తుంది..

-ఈ చట్టాలు అద్భుతం కాదు ఇది రైతులకు అవసరం..

-ప్రభుత్వాలకు సూచనలు:

1. పంటలు నిల్వలు చేసుకోవడానికి సరైన గిడ్డంగి సదుపాయం ఉండాలి రెట్లు వచ్చినప్పుడు రైతులు అమ్ముకుంటారు..

2. రైతులకు కొనుగోలుదారులకు మధ్య దళారుల వ్యవస్థ ఉంది.దీని ద్వారా రైతులు నష్టపోతున్నారు..

3. అంతర్జాతీయ వాణిజ్యం లో పాలుపంచుకోవాలి..

Show Full Article
Print Article
Next Story
More Stories