Hyderabad updates: సరూర్ నగర్ లో నిన్న కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు..

-మహేష్ భగవత్, రాచకొండ సిపి కామెంట్స్..

-సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ పార్క్ కాలనీ లో నిన్న రాత్రి మొక్కజొన్నల వ్యాపారి నాగభూషణం ను కిడ్నాప్ చేసిన అజీజ్ గ్యాంగ్ సభ్యులు..

-గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ లను పట్టుకొని అరెస్టు చేసాం

-అబ్దుల్ అజీజ్, సునీల్ పాటిల్, నిఖిల్ సింగ్, రాజేష్ లను జగిత్యాల పోలీసుల సహకారంతో సరూర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసాం

-ప్రధాన నిందితుడు రాజ్ భూషణ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు..

-రాజ్ భూషణ్ కు నాగభూషన్ కు మధ్య వ్యాపార లావాదేవీల గొడవలు ఉన్నాయి..

-రాజ్ భూషణ్ రైతుల నుంచి భారీగా మొక్క జొన్నలు కొనుగోలు చేసి నాగభూషన్ కు విక్రయించిన రాజ్ భూషణ్..

-మొక్కజొన్న లను కొనుగోలు చేసిన నాగభూషన్ పౌల్ట్రీ కి విక్రయిస్తున్నారు

-రాజ్ భూషణ్ కు నాగభూషన్ 2 కోట్ల 80 లక్షలు ఇవ్వాల్సి ఉంది

-ఎన్ని సార్లు అడిగిన ఇవ్వకపోవడం తో కిడ్నప్ కు పధకం ప్రకారం కిడ్నప్ చేసిన రాజ్ భూషణ్..

-రౌడీ షీటర్ అజీజ్ గ్యాంగ్ తో 10 లక్షల కిడ్నప్ సుపారి మాట్లాడిన రాజ్ భూషణ్..

-ఆర్థిక లావాదేవీల విషయంలో నాగభూషణం కిడ్నాప్ చేసిన కరీంనగర్ జిల్లాకు చెందిన రౌడీ గ్యాంగ్..

-సుపారి గ్యాంగ్ పై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి....

-వీరిపై cr no 648/2020 U/s 448, 364 (A) IPC r/w 120 (B) సెక్షన్స్ క్రింద నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని తెలిపిన రాచకొండ కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్..

Show Full Article
Print Article
Next Story
More Stories