Hyderabad updates: మాదాపూర్ పీఎస్ లో షీ టీమ్ ఇన్స్పెక్టర్ సునీత పై కేసు నమోదు...

హైదరాబాద్.. 

-భూ కబ్జా చేస్తూ బెదిరింపు లకు పాల్పడిన మహిళా ఇన్స్పెక్టర్

-గతంలో కూడా భూ వివాదంలో కేసు నమోదు కావడంతో సస్పెండ్ కి గురైన ఇన్స్పెక్టర్

-తాజా గా మరో మారు కేసు నమోదు

-3 కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడంతో పాటు బాధితులను బెదిరింపులకు గురిచేసినట్లు ఆరోపణలు

Show Full Article
Print Article
Next Story
More Stories