Hyderabad updates: సరూర్ నగర్ భూముల అక్రమణ పై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కి లేఖ రాసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి...

సరూర్ నగర్..

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి...

-సరూర్ నగర్ లో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురై వరదనీరు కాలనీల మధ్య పోవడం వల్లే నవీన్ కుమార్ కొట్టుకుపోయి మరణించాడు...

-అక్కడ భూ ఆక్రమణలు జరగడం వల్లే ఇలా జరిగిందగని కాలనీ వాసులు చెప్తున్నారు...

-బైరంగుడా పైన ఉన్న చేపల చెరువు ఆక్రమణకు గురవడం వల్ల రెడ్డి కాలనీ మధ్య వరద ప్రవహిస్తుంది...

-రెడ్డి కాలనిలో అడ్డంగా గోడ నిర్మాణం ఉండడం వల్ల అక్కడే నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ అడ్డంగా ఉండడం వల్ల వర్షపు నీరు ఎక్కడికి వెళ్లడం లేదు...

-ఫ్లై ఓవర్ తరువాత ఉన్న కాలువలు ఆక్రమణకు గురయ్యాయి 6 ఎకరాలు ఉన్న చెరువు 3 ఎకరాలు కబ్జాకు గురైంది..

-సరూర్ నగర్ ,బైరామల్ గూడ చెరువులన్నీ సమగ్ర సర్వే చేపట్టి అక్రమ లే అవుట్ లపై చర్యలు తీసుకోవాలి..

-నవీన్ కుమార్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి..

Show Full Article
Print Article
Next Story
More Stories