Guntur updates: తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యల పై జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలి..యరపతినేని శ్రీనివాసరావు..

గుంటూరు ః

టిడిపి నేత యరపతినేని శ్రీనివాసరావు..

-4 వేలకోట్ల కు ఆశపడి విద్యుత్ మీటర్ల తో రైతుల మెడకు ఉచ్చు బిగిస్తున్నారు.

-రైతుల విషయం లో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

-సంక్షేమ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు.

-సొంత లిక్కర్ పాలసీ తెచ్చి పిచ్చి బ్రాండ్లను ప్రజలకు అంటగట్టారు.

-సొంత మద్యం బ్రాండ్ లతో వేల కోట్లు దోచుకుంటున్నారు.

-భవన నిర్మాణ కార్మికులు 400 కోట్లు ప్రభుత్వం వాడుకోవడం దుర్మార్గం.

-ఏడాది కాలంలో లక్ష కోట్లు తెచ్చిన అప్పు ను ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories