Coronavirus Updates: ఏపీలో కరోనా యాక్టివ్ కేసులు, మరణాల్లో తగ్గుదల : కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

జాతీయం

*  ఏపీలో కరోనా యాక్టివ్ కేసులు, మరణాల్లో తగ్గుదల : కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

- ఏపీలో కరోనా యాక్టివ్ కేసులలో ప్రతిరోజు 13.7 శాతం తగ్గుతోంది

- రోజువారీ కరోనా మరణాల్లో 4.5 శాతం తగ్గుదల ఉంది

- ఏపీలో ఆగస్ట్ 13-19 తేదీల మధ్య 1,12,714 కేసులు ఉంటే, 20-26 తేదీల మధ్య 88,612 కేసులు ఉన్నాయి, ఆగస్టు 27- సెప్టెంబర్ 2 మధ్య 97272 కేసులు ఉన్నాయి

- దేశం మొత్తం కరోనా మరణాలలో ఏపీలో 6.12 శాతంగా ఉంది

- కరోనా కేసుల నమోదులో రెండో స్థానంలో ఉన్నా రికవరీ రేట్ లో ఏపీ ముందంజ

- కరోనా మరణాల రేటును గణనీయంగా తగ్గించిన ఆంధ్ర ప్రదేశ్

- ఐదు రాష్ట్రాలలో 62% కరోనా కేసులు ఉన్నాయి

- మహారాష్ట్రలో 25%, ఏపీలో 12.64 శాతం, కర్ణాటకలో 11.58 శాతం, ఉత్తరప్రదేశ్ లో 7 శాతం, తమిళనాడులో ఆరు శాతం కేసులు ఉన్నాయి

- మిగిలిన రాష్ట్రాల్లో 37 శాతం కేసులు ఉన్నాయి

* మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుదల 6.9 శాతంగా ఉంది

- మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 37.39 శాతంగా ఉంది

- కరోనా మరణాల్లో ప్రతిరోజు ఢిల్లీలో 50 శాతం పెరుగుదల ఉంది

- అధిక జనాభా పరీక్షల వల్ల కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది

- కరోనా పరీక్షలు పెరిగిన కొద్దీ, అదే స్థాయిలో రికవరీ రేటు పెరుగుతోంది

- యాక్టీవ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య మూడు రెట్ల పైనే ఉంది

* ప్రపంచవ్యాప్తంగా ప్రతి మిలియన్ కు 3359 కరోనా కేసులు ఉంటే భారత్లో 2792 కేసులు ఉన్నాయి

- అమెరికాలో ప్రతి మిలియన్కు 18926 కేసులు ఉన్నాయి

- ప్రపంచవ్యాప్తంగా ప్రతి మిలియన్కు 111 మంది చనిపోతుంటే భారత్లో 49 మంది చనిపోతున్నారు

- కరోనాతో అమెరికాలో ప్రతి మిలియన్కు 611 మంది చనిపోయారు

👆కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

Show Full Article
Print Article
Next Story
More Stories