Chada Venkat Reddy: అకాల వర్షాల కారణంగా నగరాలు కాలనీలో ముంపునకు గురయ్యాయి...

-చాడ వెంకటరెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి...

-గత 15 రోజులుగా అకాల వర్షాల కారణంగా నగరాలు కాలనీలో ముంపునకు గురయ్యాయి...

-మరోవైపున చెరువులు కుంటలు నాలాలు ఆక్రమణకు గురికావడంతో పలు కాలనీలు నీటమునిగాయి...

-నిరుపేదలు పూర్తిగా నష్టపోయారు. కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం అందించకపోవడం అన్యాయం..

-రైతులు వారికి నచ్చిన, మేలైన పంటలు వేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ సాగు విధానం తీసుకొచ్చింది...

-దీంతో ప్రభుత్వం సూచించిన కొన్ని పంటలను రైతులు తమ భూమిలో వేసుకోవడానికి సూచనలు చేశాయి..

-ప్రభుత్వం సూచించిన విధంగా కామారెడ్డి జిల్లా, లింగాపూర్ అనే గ్రామంలో ఒక పేద రైతు మూడు ఎకరాలు సన్నబియ్యం వరి సాగు చేశాడు...

-ఆ పంట దోమపోటు కు గురి కావడంతో మొత్తం పంటను దగ్ధం చేయడం జరిగింది...

-నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో రైతులు ఆందోళన చేసి మొక్కజొన్న వేశారు....

-మొక్కజొన్న పంటకు 1800 రూపాయలు మద్దతు ధర ఇస్తున్నట్లు ప్రకటించడం స్వాగతిస్తున్నాం..

-ప్రభుత్వము సూచించిన పంట, తమ భూమికి అనువైన పంట వేయడంలో రైతులు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా గా దిక్కుతోచని స్థితిలో కి నెట్టబడ్డారు..

-అకాల వర్షాల కారణంగా వల్ల నష్టపోయిన వరి, పత్తి ఇతర పంటలకు సమగ్ర సర్వే చేసి నష్టపరిహారం రైతులకు అందించాలని సిపిఐ డిమాండ్

-బిజెపి నేతలు నష్టాలపై వాక్యాలు చేస్తున్నట్లు గానే చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి కనీసం పది వేల రూపాయల కోట్ల సహాయం అందించేందుకు కృషిచేయాలని సిపిఐ విజ్ఞప్తి...

Show Full Article
Print Article
Next Story
More Stories