పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగం

HMTV
By HMTV
Published on: 2025-01-31 06:08:45

భారతీయలు అంతరిక్షంలోకి అడుగుపెట్టే రోజు త్వరలోనే వస్తోంది.

వందో ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

వన్ నేషన్, వన్ ఎలక్షన్ దిశగా అడుగులు పడుతున్నాయని ఆమె అన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు లబ్ది కలిగిస్తున్నాయి

3 లక్షల మంది మహిళలను లక్ పతి దీదీలుగా మార్చాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించిన రాష్ట్రపతి

సైబర్ క్రైమ్ ను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు

పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేసేందుకు కృషి చేస్తాం.

ఈ ప్రాజెక్టుకు రూ. 12 వేల కోట్లు కేటాయించాం.

HMTV

HMTV

Next Story