జగ్గారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ... ... Live Updates: ఈరోజు (08 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

జగ్గారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే


- ప్రజల ఆస్తుల వివరాలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉన్నాయి


- ధరణి అనే ప్రయివేటు యాప్ తో ఇబ్బందులు వచ్చే అవకాశం


- ఆస్తుల వివరాల సేకరణ లో అనేక అనుమానాలు ఉన్నాయి


- ప్రజలు చెప్తే ప్రభుత్వం వినాలా ?


ప్రభుత్వం చెప్తే ప్రజలు వినాలా ?


- గత ప్రభుత్వాలు కొత్త చట్టం తెచ్చే సమయంలో కమిటీలు వేసి అభిప్రాయాలు తీసుకునేవారు


- ఎస్సి, ఎస్టీ సబ్ ప్లాన్ పై చట్టం తెచ్చే సమయంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ కమిటీ వేశారు


- ధరణి యాప్ ఆస్తుల వివరాల సేకరణకు ప్రభుత్వం ఎందుకు అభిప్రాయాలు తీసుకోలేదు


- అసెంబ్లీలో మాట్లాడటానికి కాంగ్రెస్ సభ్యులకు సమయం ఇవ్వలేదు


- ధరణి యాప్ ని సంగారెడ్డి ప్రజలు నమ్మడం లేదు


- ప్రజల ఆస్తులపై ప్రయివేటు ధరణి యాప్ అప్పులు తీసుకుంటు0దని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి


- ఇప్పటికే ఆస్తుల వివరాలు భద్రంగా ఉన్నాయి


- దేశంలో ఎక్కడా లేని ధరణి వ్యవస్థ తెలంగాణలో అవసరమా ?


- సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఎఎస్, ఐపీస్ అధికారుల వివరాలు ధరణిలో పెట్టి చూపిస్తే అందరికీ ఆదర్శంగా ఉంటుంది


- వ్యాపారులు బ్లాక్ మనితో కొన్న ఆస్తులు ఎలా చూపించాలి ?


- ప్రభుత్వం దగ్గర వీటికి ఏమైనా సమాధాన0 ఉందా ?


- ఆస్తుల వివరాలు అడుగుతున్నారు ? అప్పుల వివరాలు ఎందుకు అడగడం లేదు ?


- గడ్డి పోచ తప్పు చేస్తే.... గడ్డి మోపు తగలబెట్టినట్లుంది ప్రభుత్వం తీరు


- ధరణి యాప్ ప్రభుత్వ నిర్ణయంపై భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తే అవకాశం


Show Full Article
Print Article
Next Story
More Stories