తూర్పుగోదావరి -రాజమండ్రి రాజమండ్రిలో కోవిడ్ పై... ... Live Updates:ఈరోజు (జూలై-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

తూర్పుగోదావరి -రాజమండ్రి

రాజమండ్రిలో కోవిడ్ పై సమీక్షించిన మంత్రులు ఆళ్ళ నాని, పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు, ఎంపీ భరత్ , ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

డిప్యూటీ సిఎం , వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ళ నాని మీడియాలో కామెంట్స్

జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో కాకినాడ లో మరో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు

జిల్లాలో మరో మూడు ప్రైవేటు కోవిడ్ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తాం

పేషెంట్స్ కు ఫుడ్ నాణ్యత పెంచుతాం, ఒక్కో పేషెంట్ కు 500రూపాయలు వెచ్చిస్తున్నాం

నాణ్యత బాగున్నా, సరఫరా లో జాప్యం జరుగుతుంది ..దాన్ని సరిచేస్తాఁ

పాజిటీవ్ పేషెంట్ త్వరగా కోలుకునేలా సిఎం జగన్ ఆదేశాలతో బలవర్ధక ఫుడ్ సరఫరా చేస్తన్నాం

ఫుడ్ సరఫరా సక్రమంగా నాణ్యంగా చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం

కరోనా నియంత్రణ కు కట్టడి చర్యలు సిఎం జగన్ నేతృత్వంలో ప్రభుత్వం విస్తృతంగా చేపట్టింది.

చంద్రబాబు తన రాజకీయ లబ్డికోసం కోవిడ్ ను వాడుకుంటున్నారు.

కోవిడ్ ను పట్టించుకోవడం లేదని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు.

కరోనా మృతులు ఆస్పత్రి నుంచి డిస్పోజ్ చేయడం లో కొంత జాప్యం బంధువులు వల్లనే జరుగుతోంది

వారు బాడీ దగ్గర చట్టపరంగా పూర్తిచేయాల్సిన తంతు చేయాలి.. మరణం బాధతో వారు రెస్పాండ్ కావడం లేటవుతుంది

కొత్తగా రాష్ట్రంలో 17వేల మంది డాక్టర్లను, వైద్యసిబ్బంది పోస్టులు భర్తీ చేస్తాం

కోవిడ్ టెస్ట్ రిపోర్టు లు 24 గంటలలోపే వచ్చేలా చూస్తాం

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం

బెడ్స్ లేవని తిరిగి పంపడం కుదరదు.. డిస్ ప్లే లో కోవిడ్ ఆస్పత్రుల బెడ్స్ ఆక్యూపెన్సీ పెడతాం

ప్రైవేటు ఆస్పత్రులలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే కోవిడ్ బాధితుల నుంచి ఎక్కువ వసూళ్ళు చేయరాదు.

వారం రోజులు విధులు చేస్తే మరో వారం హోం క్వారైంటన్ వైద్యసిబ్బందికి కొత్త రిక్రూట్మెంట్ తర్వాత ఇస్తాం..

ఆక్సిజన్ అందించే విషయంలో అధికారుల నిర్లక్ష్యం వుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం

రాజమండ్రిలో కోవిడ్ కు ప్రత్యేక అధికారిగా ఐఎఎస్ అధికారి ఆనంద్ ను నియమించాం

రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ కొరత వుందంటే సరిచేయాలని అధికారులను ఆదేశించాం

డిప్యూటీ సిఎం , వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ళ నాని

Show Full Article
Print Article
Next Story
More Stories